సోమవారం కృష్ణాజిల్లా జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కన్వీనర్ గాజుల సిద్ధార్థ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చెత్త నుండి సంపద కార్యక్రమాన్ని నిర్వీర్యం కాకుండా చూడాలని కలెక్టర్ కి అర్జీ ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమంలొ కృష్ణాజిల్లా తాత్కాలిక అధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు పంతం గజేంద్ర నగరాయలు జిల్లా సెక్రెటరీ ఘంటా సతీష్ సోమేశ్వరరావు మీడియా కన్వీనర్ ప్రసన్న సలాది రామకృష్ణ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.