కృష్ణాజిల్లా పరిషత్ నూతన సీఈఓ గా కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన డా జే అరుణ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఈఓ కి జిల్లా పరిషత్ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తనకు అప్పజెప్పిన బాధ్యతలను అందరిని కలుపుకుని సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తానని తెలిపారు.