MachilipatnamLocal News
April 16, 2026
జిల్లా

దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతులు ఆదర్శనీయులు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

  • April 16, 2026
  • 1 min read
[addtoany]
దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతులు ఆదర్శనీయులు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం :

 
దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతులు ఎంతో మందికి ఆదర్శనీయులని, ఏ బిడ్డా అనాథగా మిగిలిపోకూడదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
CARA పోర్టల్‌లో దత్తతకొరకు నమోదును చేసుకున్న తల్లిదండ్రులకు శిశుగృహ లో ఆశ్రయం పొందిన ఒక బిడ్డ ను దత్తత ఇవ్వటం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ఎం.ఎన్. రాణి, ఈ.ఓ విజయలక్ష్మి, డిసిపిఓ కిషోర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రశాంతి, తదితరులు ఉన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *