ఇప్పటివరకు కృష్ణాజిల్లా పంచాయతీ అధికారినిగా పనిచేస్తున్న జే అరుణకు ప్రమోషన్ ఇచ్చి కృష్ణా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి గా నియమించారు. ఇటీవల ఆమె పనితీరును స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించి ప్రమోషన్ ఇచ్చి ఈ విధులను అప్పగించారు.