MachilipatnamLocal News
April 15, 2026
మచిలీపట్నం

వైసీపీ నేత బొర్రా విఠల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

  • March 13, 2026
  • 1 min read
[addtoany]
వైసీపీ నేత బొర్రా విఠల్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మచిలీపట్నం :

      వైసీపీ సీనియర్ నేత, మచిలీపట్నం అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్ ను శుక్రవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక రామానాయుడు పేట సెంటర్ లో గురువారం జనసేన జెండా దిమ్మ ఏర్పాటు  విషయంలో వివాదం తలెత్తింది. ఈ వివాదానికి సంబంధించి పోలీసులు బొర్రా విఠల్ ను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *