రైతులకు ప్రభుత్వం 24 గంటల్లో ధాన్యం పైకం
రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడ లేని విధంగా 24
మచిలీపట్నం లో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ
ఆదివారం మచిలీపట్నం వలంద పాలెం లో నూతనంగా ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని రంగా
నేషనల్ కళాశాలలో ఉమెన్స్ టీచర్ త్రో బాల్
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు మండల, గ్రామ, జిల్లాస్థాయి ఉపాధ్యాయులకు ఆటలు పోటీల నిర్వహించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం
Most Loved
బాడీ బిల్డింగ్ లో బందరు యువకుడికి స్వర్ణం
మచిలీపట్నం: ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ 2025 రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన బాడీ బిల్డింగ్ పోటీలలో బందరు యువకుడు మొదటి స్థానంలో నిలిచి స్వర్ణ పథకం సాధించాడు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా పలాస
Sports
Top of the week news
డిసెంబర్ 14 జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం
ఎనర్జీ ఎఫిషియెన్సీ బ్యూరో (Bureau of Energy Efficiency – BEE) భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
డిసెంబర్ 16 విజయ్ దివస్
డిసెంబర్ 16వ తేదీని భారతదేశం ప్రతి సంవత్సరం విజయ్ దివస్(Vijay Diwas) గా జరుపుకుంటుంది. 1971లో పాకిస్థాన్తో జరిగిన యుద్ధంలో
డిసెంబర్ 21వ తేదీ ‘ప్రపంచ చీరల దినోత్సవం
ప్రతి సంవత్సరం డిసెంబర్ 21వ తేదీని ‘ప్రపంచ చీరల దినోత్సవం’ (World Saree Day) గా జరుపుకుంటారు. భారతీయ సంస్కృతికి,
రైతు దినోత్సవం (National Farmers’ Day)
డిసెంబర్ 23న భారతదేశం అంతటా రైతు దినోత్సవం (National Farmers’ Day) జరుపుకుంటారు. దేశాభివృద్ధిలో వెన్నెముకగా నిలుస్తున్న అన్నదాతల సేవలను
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం
1943 డిసెంబర్ 30 అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటిసారిగా
సామాజిక సంస్కర్త సావిత్రీబాయి ఫూలే
సావిత్రీబాయి ఫూలే (జనవరి 3, 1831 – మార్చి 10, 1897) భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సామాజిక
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక బృందావన థియేటర్ పక్కన
పెడన మండలం కొంకేపూడి చెరువు వద్ద అనుమానాధాస్పద మృతి
హత్య? ఆత్మహత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న చిలకలపూడి పోలీసులు. మచిలీపట్నం : మచిలీపట్నం 14వ డివిజన్ చెందిన కె శివ అనే వ్యక్తి గత రెండు రోజులకు కనిపించడం లేదు. ఈ
అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కొనియాడారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో స్వాతంత్ర్య సమరయోధులు
చిన్నారుల బంగారు భవిష్యత్తుకై పోలియో చుక్కలు తప్పక వేయించాలి: జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ
సోమవారం కలెక్టరేట్ లో చాంబర్ నందు ఈనెల 21వ తేదీ జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమం పై రూపొందించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా
Today Highlights
Top of the week news
Recommended
Top pic for you
కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సతీమణి సీమంతం వేడుక
మాజీ మంత్రి ఘంటా శ్రీనివాస్, మాజీ మంత్రి అవనిగడ్డ ఎమ్ ఎల్ ఏ మండలి
Don’t Miss
Top pic for you
Enough Talk, Let's Build Something Together
Categories
Featured Posts
Theme Categories List
Featured News
Don’t miss daily news
Featured Video
Selected video posts
అధికార పార్టీ జనసేన తన పంతం నెగ్గించుకుంది… కానీ!?
సముద్ర తీరంలో ఉన్న మచిలీపట్నం ప్రశాంతతకు పెట్టింది పేరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా…. నగరం దాదాపు ప్రశాంతంగానే ఉంటుంది. ఎన్నికల సమయంలో ఘర్షణలు జరిగినా ఎన్నికల
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో
ఈదుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో మహా భారతం ఆరవ వేదం….. స్త్రీలు స్వయం కృషితో విజయ
సీఎం కార్యదర్శి మిశ్రా పై జిల్లా ప్రజల ఆగ్రహం
శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ మచిలీపట్నం : కలెక్టర్ అంటే జిల్లాకు పెద్ద. ఎస్పీ అంటే జిల్లా పోలీస్ బాస్. కలెక్టర్ కావడం
ఆంధ్రప్రదేశ్ రైతు నంబర్ వన్
“రైతే రాజు – జై కిసాన్” అనేది మన దేశ మూలాలను ప్రతిబింబించే ఒక నినాదం. మన దేశ జనాభాలో అత్యధికులు వ్యవసాయం
‘నా ప్రియమైన, గంభీరమైన స్నేహితురాలు అరబెల్ల’
నీ ప్రేమ ఎంతవరకూ అంటే ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే కాదు … తరవాత కూడా… అన్నట్లుగా మేజర్ ప్యాటర్ తన ప్రియురాలు అరబెల్లా కోసం తపించాడు.
తిరుపతి లడ్డు నెయ్యి కల్తీ జరిగిందా ? ప్రభుత్వం ఏం చెబుతుంది ?
మచిలీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం తిరుపతి లడ్డులోని నెయ్యి స్వచ్ఛత. తిరుమల తిరుపతి దేవస్థానం
రోడ్డెక్కిన అధికార, ప్రతిపక్షాలు
వివాదానికి కారణమైన బ్యానర్ జనవరి 31, 2026 న ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఉదయం నుంచి రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య
ఆంధ్ర నాట్యానికి పర్యాయపదంలా స్వరనర్తన
ముదురు రంగు (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ) బంగారు రంగు జరీ అంచు ఉన్న కాంచీపురం, ధర్మవరం పట్టు చీరను ‘కచ్చ’ పోసి కట్టి…. ఆలయ శిల్పకళా సంప్రదాయాన్ని