ధరిత్రీ దినోత్సవం సందర్భముగా కృష్ణా విశ్వవిద్యాలయం లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు మొక్కలు నాటారు.
కెయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకే సుందరకృష్ణ, ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా సల్మా బేగం, బ్రహ్మాజీ బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు