కృష్ణా జిల్లా న్యాయసేవధికార సంస్థ (డిఎల్ఎస్ఎ) నందు రెగ్యులర్ ఉద్యోగాలకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్ కు చివరి తేదీ ని 30 జనవరి 2026 వరకు పొడిగించారు. కావున అప్లై చేయదలచిన వారు జిల్లా కోర్టు వెబ్ సైట్ నందు ఉన్న అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుని అప్లై చేసుకొన వచ్చునని డిఎల్ఎస్ఎ కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు.
మచిలీపట్నం: -నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో,
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ. మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ