MachilipatnamLocal News
March 17, 2026
మచిలీపట్నం

పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగుజాతికి శాశ్వత ప్రేరణ

  • March 16, 2026
  • 0 min read
[addtoany]
పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగుజాతికి శాశ్వత ప్రేరణ
మచిలీపట్నం :
 
సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా జిల్లా కోర్టు సెంటర్ సాయిబాబా గుడి వద్ద గల స్వర్గీయ అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
 
 ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, టిడిపి నగరాధ్యక్షుడు లోగిశెట్టి స్వామి, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, అన్నం ఆనంద్, దింట కుర్తి సుధాకర్, కోస్తా మురళీకృష్ణ పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *