బుధవారం సివిల్ సప్లై అధికారులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లోడ్ లారీను స్వాదీనం చేసుకున్నారు.
ఇనుగుదురుపేట పోలీసుల సమాచారంతో సివిల్ సప్లై అధికారులు ఘటనాస్తలికి చేరుకుని, సివిల్ సప్లై అధికారి దగ్గరుండి గోడౌన్ లో ఉన్న మిగిలిన బియ్యం బస్తాలను కూడా లారిలోకి ఎక్కించి లారీని స్వాదీనం చేసుకున్నారు. యజమానిపై కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరుస్తామని సివిల్ సప్లై అధికారి తెలిపారు.