సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ మీటింగ్ హాల్ నందు ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ,జాయింట్ కలెక్టర్ ఎం,నవీన్, డిఆర్ఓ కే.చంద్రశేఖర రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, వివిధ శాఖల అధికారులు.