MachilipatnamLocal News
December 28, 2025
కృష్ణా జిల్లా

బీచ్ లో పడి వ్యక్తి మృతి

  • December 27, 2025
  • 0 min read
[addtoany]
బీచ్ లో పడి వ్యక్తి మృతి
మచిలీపట్నం :
 
మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద చొక్కా శివ (35) అనే వ్యక్తి గురువారం రాత్రి వేటకు వెళ్లి సముద్రంలో పడి మృతి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యుల తెలిపారు. మృతుడుకు ఫిట్స్ వ్యాధి ఉందని స్థానికులు అన్నారు. మృతుడు స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ ప్రాంతమని, జీవన భృతి వేట కోసం మచిలీపట్నం మంగినపూడి ఫిషర్ మాన్ కాలనీ లో ఉంటున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనుమానాధాస్పత మృతి కింద కేసు నమోదు చేసి విచారిస్తున్న రూరల్ పోలీసులు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *